Header Banner

ఉగ్రదాడిపై అన్ని పార్టీలతో చర్చించనున్న కేంద్రం! రాజ్‌నాథ్ సింగ్‌ అధ్యక్షతన భేటీ!

  Thu Apr 24, 2025 12:48        Politics

ఉగ్రదాడి ఘటనపై కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. ఈ నేపథ్యంలో ఇవాళ సాయంత్రం 6 గంటలకు పార్లమెంట్ భవనంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు. ఉగ్రదాడి ఘటనపై కేంద్ర ప్రభుత్వం ఈ సమావేశంలో వివరణ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇప్పటివరకు తీసుకున్న చర్యలు, భవిష్యత్తులో చేపట్టబోయే కార్యాచరణపై పార్టీ నేతలకు వివరించనుంది. అంతేకాకుండా, ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే విషయంలో ప్రతిపక్షాల నుంచి సూచనలు, సలహాలు తీసుకునేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని సమాచారం.

ఇది కూడా చదవండి: వైసీపీకి దెబ్బ మీద దెబ్బ.. మరో షాక్! ఆ జిల్లాలో ఘోర పరాజయం..


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వైసీపీ కి మరో ఊహించని షాక్! కీలక నేతకు రిమాండ్!

 

ఉత్కంఠ రేపుతున్న పదో తరగతి ఫలితాలు.. ఒక్క క్లిక్‌తో అందుబాటులో! మీ ఫలితాన్ని ఇలా తెలుసుకోండి!

 

ఏపీ నుంచి రాజ్యసభకు మంద కృష్ణ.. అమిత్ షా–చంద్రబాబు భేటీ! రాజ్యసభ స్థానం ఎన్నికకు వారి పేర్లు..!

 

నిరుద్యోగులకు తీపికబురు.. ఏపీపీఎస్సీ నుంచి 18 జాబ్‌ నోటిఫికేషన్లు జారీకి సిద్ధం!

 

వారికి గుడ్​న్యూస్​ - జులై నుంచి కొత్త పింఛన్లు! వైకాపా నేతల సిఫారసులతో..

 

ముంబై నటి కేసులో వైసీపీకి మరో బిగ్ షాక్! ఆ ఐపీఎస్ అధికారి అరెస్టు!

 

తెలుగు చిత్రపరిశ్రమలో సంచలనం.. హీరో మహేశ్ బాబుకు ఈడీ నోటీసులు!

 

ఏపీ ప్రజలకు భారీ శుభవార్త.. వారందరికీ ఇళ్లు ఇవ్వనున్న ప్రభుత్వం.! దాదాపు లక్షల మందికి..

 

పదో తగరతి విద్యార్ధులకు అలర్ట్.. పబ్లిక్‌ పరీక్షల ఫలితాల తేదీ వచ్చేసింది! ఎప్పుడంటే..?

 

లిక్కర్ స్కాం లో జగన్ కు భారీ షాక్! నకిలీ పాస్పోర్టుతో సిట్ అధికారులకు దొరికిపోయిన కసి రెడ్డి!

 

అమిత్ షాతో చంద్రబాబు భేటీ! ఏపీకి మరో కేంద్ర మంత్రిరాజ్యసభ సీట్ ఆయనకి ఫిక్స్!

 

మళ్ళీ రాజకీయాల్లోకి వస్తానంటున్న విసా రెడ్డి! ఆ పార్టీలో చేరేందుకు సిద్ధం!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #TerrorAttack #AllPartyMeeting #NationalSecurity #RajnathSingh #IndiaUnited #ParliamentUpdate